ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.

ఈరోజు మే 27న భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలు మారలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గురుగ్రామ్, నోయిడా అలాగే లక్నోలో ధరలు కాస్త పెరిగాయి. వరుసగా 371వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

గౌతమ్ బుద్ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో శనివారం పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.96.79కి చేరగా, డీజిల్ 25 పైసలు పెరిగి లీటర్ రూ.89.96కి చేరుకుంది. ఈరోజు లక్నోలో పెట్రోల్ ధర కూడా పెరిగింది దింతో లీటరు ధర రూ.97.15 చేరింది. ఇది కాకుండా హర్యానా రాజధాని గురుగ్రామ్‌లో కూడా పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి లీటర్ రూ.97.18 వద్ద ఉంది. అయితే డీజిల్‌ ధర రూ.90.05గా ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24కు చేరింది. హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66. డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ ప్రాతిపదికన సవారిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

 మీరు ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు అలాగే BPCL కస్టమర్‌లు RSP ఇంకా వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.