పేటీఎం కంపెనీకి ఊరట లభించింది. మార్చి 15వ తేదీతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ రద్దు కానుండటంతో యూపీఐ లావాదేవీల అవకాశాలపై గందరగోళం ఏర్పడింది. కానీ, తాజాగా ఎన్పీసీఐ తాజాగా, మంజూరు చేసిన లైసెన్స్తో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యెస్ బ్యాంక్ల సహకారంతో పేటీఎం యూపీఐ లావాదేవీలను కొనసాగించడానికి ఆస్కారం ఏర్పడింది.