నెల్లూరు నగరంలోని చిన్న బజార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగదు నిల్వలు వెలుగు చూడటం కలకలం రేపింది. ఇక్కడ నగదును నిల్వ ఉంచినట్లుగా గుర్తించిన వైసీపీ కార్యకర్తలు.. డబ్బును తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు
నెల్లూరు నగరంలోని చిన్న బజార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగదు నిల్వలు వెలుగు చూడటం కలకలం రేపింది. ఇక్కడ నగదును నిల్వ ఉంచినట్లుగా గుర్తించిన వైసీపీ కార్యకర్తలు.. డబ్బును తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ ఘటనలో 18 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా... 20 లక్షల బ్యాగ్తో మరో వ్యక్తి పారిపోయాడు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా నారాయణ విద్యాసంస్థల సిబ్బందిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.
