ఆంధ్రప్రదేశ్లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో భారీగా ఓటర్లు ఉండటంతో వారందరికీ అర్థరాత్రి వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కొన్ని చోట్ల తెల్లవారజాము వరకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద ఏపీలో 76.69 శాతం పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో భారీగా ఓటర్లు ఉండటంతో వారందరికీ అర్థరాత్రి వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కొన్ని చోట్ల తెల్లవారజాము వరకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద ఏపీలో 76.69 శాతం పోలింగ్ నమోదైంది.
Add Asianetnews Telugu as a Preferred Source

జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు
శ్రీకాకుళం: 72 శాతం
విజయనగరం: 85 శాతం
విశాఖపట్నం: 70 శాతం
తూర్పుగోదావరి: 81శాతం
పశ్చిమగోదావరి: 70 శాతం
కృష్ణా: 79 శాతం
గుంటూరు: 80 శాతం
ప్రకాశం: 85 శాతం
నెల్లూరు: 75 శాతం
కడప: 70 శాతం
కర్నూలు: 73 శాతం
అనంతపురం: 78 శాతం
చిత్తూరు: 79 శాతం
