Asianet News TeluguAsianet News Telugu

మహిళపై కానిస్టేబుల్ దాడి.. గొంతు కోసి పరార్..

నెల్లూరు జిల్లలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ మహిళ మీద దాడి చేసి గొతు కోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోవూరు దళిత వాడలో జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ సురేష్ ఓ మహిళపై గొంతు కోసి దాడి చేశారు. 

woman strangled by constable in nellore - bsb
Author
Hyderabad, First Published Mar 27, 2021, 12:05 PM IST

నెల్లూరు జిల్లలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ మహిళ మీద దాడి చేసి గొతు కోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోవూరు దళిత వాడలో జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ సురేష్ ఓ మహిళపై గొంతు కోసి దాడి చేశారు. 

ఆ మహిళ షేకున్(35) గా గుర్తించారు. ఈ దాడితో మహిళ పరిస్థితి విషమంగా మారింది. దాడిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహిళను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి నిందితుడు సురేస్ పరారయ్యాడు. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios