రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించి వారిని మోసం చేసిన ఘటనలకు లెక్కలేదు. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఎరువులను తయారుచేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించి వారిని మోసం చేసిన ఘటనలకు లెక్కలేదు. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఎరువులను తయారుచేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఉప్పుకు రంగు కలిపి పోటాష్ పేరుతో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో 624 బస్తాల నకిలీ ఎరువును సీజ్ చేశారు. మైసూర్ కేంద్రంగా తయారు చేసిన నకిలీ ఎరువులను కడపలో విక్రయిస్తున్నట్టుగా అధికారుల విచారణలో తేలింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 10, 2019, 1:49 PM IST