పండ్లతో దుర్గామాత అలంకరణ: విశాఖలో బారులు తీరిన జనం

Oct 7, 2019, 6:33 PM IST

విశాఖపట్నం: విశాఖపట్నంలో దేవీనరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా మహిషాసురమర్థిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.