video:వైసిపి కార్యకర్తలతో దేవినేని అవినాష్ ఆత్మీయ సమ్మేళనం

Nov 29, 2019, 8:34 PM IST

విజయవాడ: ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్‌సిపిలో చేరిన దేవినేని అవినాష్ తన నియోజకర్గ పర్యటన చేపట్టారు. వైఎస్సార్‌సిపి కార్యకర్తలు, తన అనుచరులతో విజయవాడ తూర్పు నియోజకవర్గం 24వ డివిజన్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో అవినాష్ తన పార్టీ మార్పు, వైసిపి లో చేరాల్సి వచ్చిన అవసరాన్ని గురించి కార్యకర్తలు, అనుచరులకు వివరించారు.