తొలి షోకి నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, తేజ సజ్జా అతిథులుగా హాజరయ్యారు. చాలా కూల్ గా రానా వీరి ముగ్గురితో మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్న విశేషాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి వీరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల మధ్య ఇగోల గురించి రానా, నాని మాట్లాడుకున్నారు.