RashtriyaEktaDivas video : ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

Oct 31, 2019, 1:43 PM IST

జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో రన్ ఫర్ యూనిటీ పరుగు జరిగింది.  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్,  సీపీ ద్వారకాతిరుమలరావు, విద్యార్థులు పాల్గొన్నారు. బెంజిసర్కిల్ నుండి CAR గ్రౌండ్స్ వరకు జరిగే ఈ సమైక్యతా పరుగును డీజీపీ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు.