video news : బైక్ పై నియోజకవర్గంలో పర్యటించిన దేవదాయ శాఖ మంత్రి

Oct 29, 2019, 6:30 PM IST

దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలో రహదారి నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందని  అందులో భాగంగా ఈరోజు 83 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు. అనంతరం టూ విల్లర్ బైక్ పై నియోజకవర్గంలో పర్యటించారు.