మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ను దర్శించుకుంటున్న భక్తులు

Jul 24, 2020, 1:51 PM IST

తొలి శుక్రవారం కావడంతో దుర్గమ్మ దర్శనార్ధం తరలివస్తున్న భక్తులు. అమ్మవారికి మహిళలలు  ప్రత్యేక పూజలు చేస్తున్నారు . కోవిడ్ దృష్ట్యా కొండపైన  ఆంక్షలు మధ్య  కొనసాగుతున్న పూజలు .  భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి  కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుంటున్న భక్తులు.