కుటుంబ సమేతంగా దుర్గ గుడిలో నీలం సహానీ

Dec 29, 2019, 4:15 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, ఐ.ఏ.ఎస్  కుటుంబసమేతముగా  విజయవాడ దర్గ మాతను దర్శించుకున్నారు. ఆలయ ఈవో  సురేష్ బాబు  మంత్రోచ్చారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, ఐ.ఏ.ఎస్ కుటుంబ సమేతముగా  అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.