video news : రెండునెలల చిన్నారి అదృశ్యం...ఎలా జరిగింది..

Nov 7, 2019, 1:20 PM IST

కాకినాడ నుండి బెంగుళూరు వెల్తున్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో రెండు నెలల పాప అదృశ్యమయ్యింది. విజయవాడ, కావలి సమీపంలో గమనించిన బాధితులు కావలి రైల్వే పిఎస్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా వాసులు, తణుకు నుంచి బెంగుళూరు వెల్తున్నారు.