దుబ్బాకలో రఘునందన్ విజయోత్సవ ర్యాలీ

Nov 11, 2020, 1:11 PM IST

దుబ్బాకలో జరిగిన బై ఎలెక్షన్ లో బీజేపీ తెరాస ఫై అనూహ్య విజయాన్ని అందుకుంది . దీనితో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు . బీజేపీ అబ్యర్థి గా గెలిచిన రఘునందన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు .