కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన

Sep 29, 2020, 7:03 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన చేస్తున్నాయి. ఈ సందర్బముగా  సిపిఐ నారాయణ మాట్లాడుతూ  ప్రధాని మోడీ  ముఖ్య మంత్రిగా ఉన్నపుడు ఒకతిరుగా ప్రధాన మంత్రిగా ఉన్నపుడు ఒకతిరుగా వ్యవహరిస్తున్నాడు . అన్ని ప్రజావ్యతిరేక బిల్లులను ప్రవేశ పెడుతున్నాడు అని విమర్శించాడు.