May 3, 2019, 11:47 AM IST
ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై గత 5 రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షను కేంద్ర హోమ్ శాఖ మంత్రి హన్స్ రాజ్ గంగారాం ఆహిర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇంచార్జ్ కృష్ణ దాస్, ఎంపీ దత్తాత్రేయ విరమింపజేశారు.