ఇండియన్ బ్యాంకులో మేనేజర్లు..ఇంట్లో పనమ్మాయికి నరకం చూపించారు...

Mar 10, 2020, 11:07 AM IST

కరీoనగర్, విద్యానగర్ లోని మణిదీప మనోర్ అపార్ట్ మెoట్ లో ఓ భార్య భర్తలు మైనర్ బాలికపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వీళ్లిద్దరూ ఇండియన్ బ్యాoక్ లో మేనేజర్ గా పని చేస్తున్నారు.వీరింట్లో గత కొద్ది రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కు చెoదిన పదహారేళ్ల కృషివేణి పనిమనిషిగా చేస్తుoది. స్థానికుల సమాచారం మేరకు చెల్డ్ లేబర్ యాక్ట్ కింద పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.