జయీభవ: భార్యతో సహా హుజురాబాద్ నుండి కరీంనగర్ బయల్దేరిన ఈటల రాజేందర్

Nov 2, 2021, 6:44 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపొందడం ఖాయమని తేలడంతో ఆయన హుజురాబాద్ నుండి కరీంనగర్ కి భార్యతో కలిసి బయల్దేరారు.