తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ (వీడియో)

Aug 2, 2019, 4:32 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవలే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ మరణించారు. శుక్రవారం వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.