లాక్ డౌన్ ఉల్లంఘిన: ఎంఐఎం ఎమ్మెల్యేపై చర్యలేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజాసింగ్

May 16, 2020, 12:45 PM IST

ఎంఐఎం  ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఇలా పబ్లిక్ గా లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. దీక్ష చేసినందుకు లాక్ డౌన్ ఉల్లంఘన పేరుతో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయొచ్చు కానీ.... ఈ ఎంఐఎం ఎమ్మెల్యే మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోరా అని ఎద్దేవా చేసారు.