పావురాల గుట్టలో పావురమైపోయాడు: వైఎస్ఆర్‌పై రఘునందన్ వ్యాఖ్యలు (వీడియో)

Nov 22, 2020, 8:22 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణంపై అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. వెనకటికొకడు పావురాల గుట్టలో పావురమై పోయాడంటూ వ్యాఖ్యానించారు. తానొక సైన్స్ టీచర్‌నని.. ప్రకృతిని నమ్ముతామని చెప్పారు. యాక్షన్‌కి రీయాక్షన్ ఖచ్చితంగా ఉంటుందన్నారు.