Video : పాకిస్తాన్ శరణార్థులతో చేతులు కలిపిన అమిత్ షా

Jan 4, 2020, 11:39 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజస్థాన్, జోధ్ పూర్ లో పర్యటించారు. పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులను కలుసుకుని కాసేపు మాట్లాడారు.