గుజరాత్ నోట.. ఒకటే మాట:నమస్తే ట్రంప్

Feb 24, 2020, 11:29 AM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో గుజరాత్ అంతా ముక్తకంఠంతో నమస్తే ట్రంప్ అంటున్నట్టుగా ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తెలిపారు. అహ్మదాబాద్ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.