Galam Venkata Rao | Published: Feb 25, 2025, 6:00 PM IST
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద ఎత్తున ప్రయాగరాజ్కు తరలి వస్తున్నారు. దీంతో దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతం కిటకిటలాడుతోంది.