Jan 27, 2020, 10:52 AM IST
ఢిల్లీలోని షాహిన్ బాగ్ వద్ద జరిగిన జెండా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో CAA, NRC, NPR వ్యతిరేక నిరసనకారులు హాజరయ్యారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. జెఎన్యు మాజీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖలీద్ కూడా వీరిలో ఉన్నారు.