పౌరసత్వ సవరణ చట్టం : ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో నిరసనలు...

Jan 17, 2020, 10:31 AM IST

ఢిల్లీలో జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఘర్షణ జరిగింది. కార్యక్రమం ప్రారంభం కాబోతుండగా ఒక్కసారిగా నిరసనకారులు లేచి బ్యానర్లు ప్రదర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ కూడా వేదికపై ఉన్నారు.