కేసీఆర్ పెయింటింగ్స్ 'చిత్రమయి' వెలుగు...

Feb 19, 2020, 12:30 PM IST

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని పలువురు చిత్రకారులు వేసిన 50 పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత తెలంగాణలో వచ్చిన మార్పులు..ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఈ పెయింటింగ్స్ లో ప్రతిఫలించాయి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ చిత్రకారుడు రమణారెడ్డి క్యూరేట్‌ చేశారు.