సముద్రసేతు : శ్రీలంకకు చేరిన ఐఎన్ఎస్ జలాశ్వా..

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది. 

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీంట్లో భాగంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఐఎన్ఎస్ జలాశ్వా సిద్ధమయ్యింది. ఈ సాయంత్రం 700మంది భారతీయలుతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్ కు బయలుదేరనున్నట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే నౌకలోని ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇప్పటికే మాల్దీవుల నుండి రెండు దఫాల్లో దాదాపు 1500మందిని ఐఎన్ఎస్ జలాశ్వా ద్వారా స్వదేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 

Google News Follow Us
02:56బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?04:11అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌30:34గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం03:02భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు02:15లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ02:41ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్‌తో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ01:52ఏషియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ : ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత మ‌ను భాక‌ర్ ఏం చెప్పారో తెలుసా?00:34పారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా.. స్టైల్ లో మామ చిరుతో ఉపాసన ఎలా పోటీ పడుతుందో చూడండి..02:21ఈ సారి ఒలంపిక్స్ లో ఇండియాకి మెడల్‌ పక్కా.. హాకీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్‌తో ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌ 01:48ఇండియన్‌ క్రీడాకారులపై ఫ్రెంచ్‌ రాయబారి ఎలా ప్రశంసలుకురిపిస్తున్నాడో చూడిండి..