లండన్ లో చిక్కుకున్న తెలుగువిద్యార్థులు

కరోనా వైరస్ నేపథ్యంలో లండన్ లో తెలుగు విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో లండన్ లో తెలుగు విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇండియాకు రావడానికి బుక్ చేసుకున్న విమానాలు క్యాన్సిల్ అయ్యాయని చెబుతున్నారు. రెంటల్ అగ్రిమెంట్స్ పూర్లయినవాళ్లకు కొనసాగింపు లేకపోవడంతో అక్కడ ఉండలేని పరిస్థితి అని ఆవేదన చెందుతున్నారు. తాము షెల్టర్స్ నుండి బైటికి వస్తే రోడ్లమీద ఉండాల్సిందేనని..జగన్ కేసీఆర్ తమని కాపాడాలని వేడుకుంటున్నారు. 

Google News Follow Us
02:56బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?04:11అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌30:34గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం03:02భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు02:15లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ02:41ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్‌తో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ01:52ఏషియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ : ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత మ‌ను భాక‌ర్ ఏం చెప్పారో తెలుసా?00:34పారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా.. స్టైల్ లో మామ చిరుతో ఉపాసన ఎలా పోటీ పడుతుందో చూడండి..02:21ఈ సారి ఒలంపిక్స్ లో ఇండియాకి మెడల్‌ పక్కా.. హాకీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్‌తో ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌ 01:48ఇండియన్‌ క్రీడాకారులపై ఫ్రెంచ్‌ రాయబారి ఎలా ప్రశంసలుకురిపిస్తున్నాడో చూడిండి..