దారుణం.. పనిమనిషి మానేసిందని.. తల్లి గొంతుకోసి చంపిన కొడుకు...

Bukka Sumabala | our own | Updated : Jul 20 2020, 11:33 AM IST

కరోనా ఓ కొడుకును హంతకుడిని చేసింది. 

కరోనా ఓ కొడుకును హంతకుడిని చేసింది. ఓ తల్లిని కొడుకు చేతిలో హతమయ్యేలా చేసింది. వివరాల్లోకి వెడితే.. గుంటూరు 5వ వర్డ్  సుద్ద గుంతల 1వ లైన్ లో గండ్రకోటలీలావతి అనే 76యేళ్ల వృద్ధురాలు ఉంటోంది. ఆమె కొడుకు రామకృష్ణ హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ తల్లికోసం ఓ పనిమనిషిని పెట్టాడు. అయితే కరోనా కారణంతో పనిమనిషి మానేయడంతో కొడుకు వచ్చి ఇక్కడ తల్లికి సేవలు చేస్తున్నాడు. దీంతో విసుగు చెందిన రామకృష్ణ ఫుల్ గా మద్యం తాగి తల్లి గొంతుకోసి హతమార్చాడు. 

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు... 01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం 04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు