Video: రైతుల గోడు కరకట్ట కమల్‌‌హాసన్ వినిపించడం లేదా...: లోకేశ్ సెటైర్లు

Video: రైతుల గోడు కరకట్ట కమల్‌‌హాసన్ వినిపించడం లేదా...: లోకేశ్ సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Jan 08, 2020, 09:10 PM ISTUpdated : Jan 08, 2020, 09:14 PM IST

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాాండ్ చేస్తూ వెలగపూడిలో 22రోజులుగా రైతులు చేపడుతున్నరిలే నిరాహార దీక్షలో  టిడిపి నాయకులు, మాజీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.  

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వెలగపూడిలో 22 రోజులుగా సాగిస్తున్న రైతుల రిలే నిరాహారదీక్షలో మాజీ మంత్రి లోకేష్  పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కువ మందిని అరెస్టు చేసి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని గ్రామస్థుల లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా వుంటామని భరోసా ఇచ్చిన లోకేశ్ రాజధాని గా అమరావతి నే కొనసాగించే అంశం పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు కలసి పొరాడదామని సూచించారు. కేవలం సంఘీభావం తెలిపేందుకు తాను ఇక్కడికి రాలేదని మీతో కలిసి పోరాడేందుకే వచ్చానని అన్నారు. రైతుల గోడు కరకట్ట కమలహాసన్ కి ఎందుకు కనిపించటం లేదంటూ జగన్ ఉద్దేశించి లోకేశ్ ఎద్దేవా చేశారు. 

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)
01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...
01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...
08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)
02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు
00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప
00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక
02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు