Chalo Amaravati : రాజధాని రైతులా? పార్టీనాయకులా? 2,3 రోజుల్లో చెబుతాం...

Chalo Amaravati : రాజధాని రైతులా? పార్టీనాయకులా? 2,3 రోజుల్లో చెబుతాం...

Published : Nov 29, 2019, 03:59 PM IST

గురువారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి యాత్ర చేశారు. ఈ యాత్రలో చంద్రబాబు బస్సుమీద రాజధాని రైతులు చెప్పులు విసిరారు. ఈ ఘటన మీద గుంటూరు జిల్లా తుళ్లూరు అడిషనల్ sp చక్రవర్తి మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో, బస్ పై చెప్పులు,రాళ్లు  విసిన వ్యక్తులను గుర్తించాం,త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. తాము విధులు మాత్రమే నిర్వహించామని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

గురువారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి యాత్ర చేశారు. ఈ యాత్రలో చంద్రబాబు బస్సుమీద రాజధాని రైతులు చెప్పులు విసిరారు. ఈ ఘటన మీద గుంటూరు జిల్లా తుళ్లూరు అడిషనల్ sp చక్రవర్తి మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో, బస్ పై చెప్పులు,రాళ్లు  విసిన వ్యక్తులను గుర్తించాం,త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. తాము విధులు మాత్రమే నిర్వహించామని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)
01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...
01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...
08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)
02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు
00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప
00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక
02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు