video:దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మరువక ముందే... గుంటూరు దారుణం

video:దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మరువక ముందే... గుంటూరు దారుణం

Published : Dec 06, 2019, 08:43 PM IST

దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు అత్యంత దారుణంగా పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలకు భయపడి అయినా మహిళలపై వేధింపులు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మహిళా రక్షణపై ప్రశ్నలు రేకెత్తించే సంఘటన ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకుంది.

దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు అత్యంత దారుణంగా పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలకు భయపడి అయినా మహిళలపై వేధింపులు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మహిళా రక్షణపై ప్రశ్నలు రేకెత్తించే సంఘటన ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఏపి రాజధాని ప్రాంతంలోని ఎర్రబాలెంలో గ్రామంలో ఓ మహిళ పట్ల నలుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన గ్రామస్తులు ఇద్దరు యువకులను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు యువకులు గ్రామస్తుల నుండి తప్పించుకున్నారు. వారి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)
01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...
01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...
08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)
02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు
00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప
00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక
02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు