Video: అమరావతి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ లు... పోలీసులకు ఫిర్యాదు

Video: అమరావతి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ లు... పోలీసులకు ఫిర్యాదు

Arun Kumar P   | Asianet News
Published : Jan 09, 2020, 09:56 PM IST

సోషల్ మీడియాలో తమపై అసభ్యకరమైన పోస్టింగ్ లు పెడుతున్నారని ఆరోపిస్తూ కొందరు తుళ్లూరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. 

రాజధాని కోసం ఉద్యమబాట పట్టిన అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలమైన తమపై కొందరు సోషల్ మీడియాతో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఆరోనిస్తూ తుళ్లూరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై  అసభ్యంగా పోస్టింగులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మరీ నీచంగా పోస్టింగ్ లు పెట్టినట్లు  మహిళలు పోలీసులకు వివరించారు. 

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)
01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...
01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...
08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)
02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు
00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప
00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక
02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు