ప్రాణాలు ఆపదలో ఉన్నాయి.. వదలనంటూ హెచ్చరిస్తున్న భానుచందర్..

Jul 27, 2020, 2:45 PM IST

మెట్రో క్రియేషన్స్ పతాకంపై భాను చందర్ ముఖ్య పాత్రలో అందరూ కొత్తవాళ్లతో వస్తున్న సినిమా హారర్ థ్రిల్లర్ మూవీ వదలను. అదిరే అభి మరో పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. జంగల నాగబాబు దర్శకత్వంలో, ఎండీ ఖలీల్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ భయపెడుతోంది.