Oct 16, 2019, 8:24 PM IST
ఇంటి వద్ద పెద్దల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరు యువకుల మధ్య గొడవకు కారణమయ్యింది. ఓ యువకుడిపై రాళ్లతో తీవ్రమైన దాడి చేయడమే కాకుండా చంపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ ఘటన కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.