హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు జరగకపోవడం వెనుక జై షా రాజకీయం...

Mar 11, 2021, 3:32 PM IST

అహ్మదాబాద్ వేదికగా ఉండడం వల్లనే తటస్థ వేదికల కాన్సెప్ట్ తెర మీదకు రావడంతోపాటు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు కూడా లేకుండా పోయాయని అంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో అసలు జై షా నడిపిని రాజకీయం ఏమిటో ఒకసారి చూద్దాము.