మేకపాటి గౌతమ్ రెడ్డికి షాకిచ్చిన జగన్.. ఎందుకంటే..

May 28, 2020, 3:29 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని కియా మోటార్స్ సీఈవో కూక్యూన్ షిమ్ తెలిపారు. ఏపీలో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో మాట్లాడుతూ జగన్ 
పరిశ్రమలు, వాణిజ్యం మరియు సమాచార సాంకేతికత శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.