Jan 13, 2020, 1:56 PM IST
అభివృద్ధి అందరికి నినాదంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పాదయాత్ర ప్రారంభించాడు. పెనుమాకలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.