రాజధానిఫై మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష చేపట్టిన తుళ్లూరు రైతులు

Oct 6, 2020, 7:09 PM IST

రాజధాని అంశం పై అమరావతి రైతులను మంత్రులు  అసభ్యకర వ్యాఖ్యలతో కించపరిచినందుకు దీక్ష చేసారు . మండల కేంద్రంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన రైతులు.