బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని

Nov 3, 2020, 11:12 AM IST

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యదవ్ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు . ఆలయకమిటీ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు . దర్శనమ్ అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు .