Oct 26, 2020, 4:13 PM IST
కోర్ట్ ఆర్డర్ ని వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .భూమి పై హక్కులు, మాది అంటూ ఎక్కడ రిట్ పిటిషన్ లో లేదు.ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కి గీతం యాజమాన్యం రెగ్యులర్ చేయమనిలేఖ రాశారు . ఇంతకంటే రుజువు ఏమి కావాలి అని వైసిపి నేత అమర్ అన్నారు .