విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం 2020 (వీడియో)

Oct 28, 2020, 12:01 PM IST

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు  శ్రీ పైడితల్లి అమ్మవారు . కరోనా కారణంగా ఈసారి చాల నిరాడంబరంగా జరిగింది .100 ఏళ్ళ చరిత్రలో భక్తులు తక్కువగా వుంది ఉత్సవం జరగడం .