తుళ్ళూరులో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు అరెస్ట్

Aug 18, 2020, 2:08 PM IST

కోవిడ్ కాలంలో తమకు రావలసిన జీతాలు చెల్లించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కి వినతిపత్రాన్ని సమర్పించేందుకు వచ్చిన ఉపాద్యాయులు.సచివాలయంలో కి అనుమతి లేదంటూ 40 మంది ఉపాధ్యాయులను అరెస్ట్  చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు