తుంగభద్ర పుష్కరాల పై ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో కర్నూల్ జిల్లా మంత్రులు సమీక్ష

Sep 30, 2020, 5:16 PM IST

తుంగభద్ర పుష్కరాల ను పకడ్పందిగా నిర్వహించాలని భావిస్తున్న  ప్రభుత్వం ఆ దిశగా పనులు ప్రారంభించింది .కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఘాట్లు  పెంపు లాంటి పలు అంశాలపై చర్చించారు .సమావేశం లో కర్నూల్ జిల్లా ఇంఛార్జి, రాష్ట్రా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర, లేబర్ మంత్రి గుమ్మనూరు జయరాం, మునిసిపల్, రెవెన్యూ , పోలీస్ అధికారులు పాల్గొన్నారు .