విశాఖపట్నంలో లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు

Nov 29, 2020, 10:04 AM IST

చింతపల్లి ఏఎస్పీ  విద్యా సాగర్  నాయుడు ఎదుట ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు .  సరిహద్దులో పనిచేస్తున్న మావోయిస్టులు కొర్ర నాగేశ్వరరావు, జగన్ వెంటనే లొంగిపోతే కేసులు ఉండవని లేకుంటే తగిన శాస్తి జరుగుతుందని ఏ ఎస్ పి  విద్యా సాగర్ నాయుడు అన్నారు .  తోట గుడ గ్రామం వద్ద ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయి స్టు నేత కిషోర్ మరణించాడని మరొకడు గాయాలతో దొరికాడు అని తెలిపారు .