Mar 17, 2020, 4:17 PM IST
కరోనాపై చంద్రబాబు హేళన చేసి మాట్లాడడం సరికాదని, బాబుకి ఇంకా మైండ్ సెట్ మారలేదని నరసరావుపేట శాసనసభ్యులు డా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డాడు. కరోన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాదు కరోనా బాధితులు95 శాతం మంది పారాసిటమోల్ వాడుతున్నారని అన్నారు. జగన్ ను ఎద్దేవా చేయడం మానుకోవాలని సూచించారు.