Nov 9, 2020, 6:01 PM IST
ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది . బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ లను కూడా నియమించారని ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు అనంతరం దోషులు ఎంతటి వారినైనాసరే వారికి శిక్ష పడేలా చేయాలనేది మన ముఖ్యమంత్రి ఉద్దేశం అని ఉపముఖ్యమంత్రి SB అంజద్ బాషా అన్నారు .