అమరావతి ల్యాండ్ స్కామ్ : తెల్ల రేషన్ కార్డుదారులకు ఇన్ని కోట్ల ఆస్తులా?

Jan 23, 2020, 5:06 PM IST

అమరావతి భూకుంభకోణానికి సంబంధించిన విషయాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు తాము యజమానులమంటూ నిరుపేద రైతులు చూపిస్తున్నారని పోలీసులు అంటున్నారు. పోతురాజు బుజ్జి అనే మహిళ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసును పరిశోధిస్తే 797మంది తెల్లరేషన్ కార్డు దారులు 760 ఎకరాల భూమిని కొన్నట్లు తెలిసింది. దీనిమీద పరిశోధన చేస్తున్నాం.